నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Hydrogen Train: భారతీయ రైల్వేలు పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 1,200 ...
పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లులో పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏ ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
Daily Horoscope July 26th: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 26, 2026న గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మీ జీవితంపై ఎలాంటి ...
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ...
వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద భారీ నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీష్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో ...
నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు ...
ఇక తొలి టి20లో భారత జట్టు గెలిచినా కొన్ని విషయాలను సరి చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో.. ఒక ప్లేయర్ వరుసగా ...
ఎవరైనా మీకు రూ.12 లక్షల విలువైన కారు కేవలం రూ.3 లక్షలకే దొరుకుతుంది అంటే మీరు నమ్మకపోవచ్చు. కానీ వాస్తవానికి భారత ...
Credit Card Rent Payment: ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం ప్రస్తుతం చాలామంది చేస్తున్న పని. అయితే ఈ విధానంలో ...
రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచి వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. సభ్య సమాజం ...