Daily Horoscope July 26th: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 26, 2026న గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మీ జీవితంపై ఎలాంటి ...
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైతే అధికారికంగా ఖరారైందో అప్పటి ...
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హెచ్ఐవీ నియంత్రణకు శాఖల సమన్వయం, 2027 నాటికి హెచ్ఐవీని పూర్తిగా నియంత్రించాలని సూచించారు.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేస ...
ఆదిలాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన శంకర్ అరెస్ట్, రూ.1.80 లక్షలు స్వాధీనం. 22 కేసులు నమోదు.
ఇరాన్‌లోని కీలక స్థావరాలపై వరుసగా 13 రాత్రులు విరుచుకుపడిన అమెరికా దళాలు ఉన్నట్టుండి దాడులు నిలిపివేశాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ముప్పుకు సంకేతమా? లేక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయా ...
వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద భారీ నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీష్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో ...
నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఆరుతడి పంటలు అనేవి తక్కువ నీటితో తక్కువ దిగుబడితో అధిక లాభాలు సాధించడానికి మొక్కజొన్న, వేరుశనగ మరియు పప్పు ధాన్యాలు వంటి సాగు చేయడం ఎంతో లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
మాజీ సైనికుడు ముండే బాలాజీ వ్యవసాయం, పాడి పరిశ్రమలో విజయగాథ రాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయలు, పండ్ల సాగుతో పాటు పశువుల పెంపకంతో ఏడాదికి రూ. 6-7 లక్షల ఆదాయం పొందుతున్నారు.
నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు ...